MaNaSu Foundation

About MaNaSu Foundation

Preserving Telugu literature, culture, and heritage since 2006

A Legacy of Preservation Since 2006 Founded in memory of Mannam Narasimham and Subbamma, MaNaSu Foundation is a non-profit organization working to digitize rare Telugu books, republish classic works, translate global literature into Telugu, and archive cultural treasures. With 1.3 lakh+ books digitized, we are one of the largest Telugu preservation initiatives in India.

మనసు ఫౌండేషన్

తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మల పేర్ల మీద మనసు ఫౌండేషన్ ను 2006లో మన్నం వెంకట్రాయుడు, మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి ప్రారంభించారు.

2007లో ‘రావిశాస్త్రి రచనాసాగరం’తో మనసు ఫౌండేషన్ ప్రచురణ కార్యక్రమం మొదలయింది. ఇప్పటివరకు పన్నెండుమంది ప్రముఖ రచయితల సర్వలభ్య రచనల సంకలనాలు, రెండు అనువాద గ్రంధాలు వెలువడ్డాయి. తిలక్, కొసరాజు సర్వలభ్య రచనల సంకలనాలకు పూర్తిస్థాయి సహాయసహకారాలు అందించడం జరిగింది. కె.సభా, తిరుమల రామచంద్రల సమగ్ర రచనల సంకలనాలు త్వరలో వెలువడబోతున్నాయి.

2008లో కథానిలయం సహాయ సహకారాలతో పత్రికలు, పుస్తకాల డిజిటలైజేషన్ ను మనసు ఫౌండేషన్ ప్రారంభించింది. 2010లో సినిమాలకు సంబంధించిన సమాచార సేకరణ, డిజిటీకరణ మొదలైంది. 2013నుంచి హైదరాబాద్, బెంగళూరు, గుంటూర్లలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటుచేయడం జరిగింది. 2018, మార్చి 18న నెల్లూరు జిల్లా కనియంపాడు గ్రామంలో కారా మాస్టారుగారి చేతుల మీదుగా మనసు ఫౌండేషన్ డిజిటలైజేషన్ సెంటర్ మొదలైంది. అప్పటినుంచి హైదరాబాద్, గుంటూరు, బెంగళూరులలో స్కానింగ్ కార్యక్రమాలు ఆపివేసి కనియంపాడులోనే పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. 2022 అక్టోబరు నాటికి కోటి పేజీల డిజీటీకరణ పూర్తయింది. 2025 నవంబర్ నాటికి 3కోట్ల పేజీల డిజిటీకరణ జరిగింది.

మనసు ఫౌండేషన్ స్కానింగ్ చేస్తున్న వాటిని తెలుగు పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు, శాసనాల నకళ్లు, ఆడియోలు, ఫొటోలు, నెగిటివ్స్ ఉన్నాయి.

సినిమాలకు సంబంధించి… సినిమా పత్రికలు, పాటల పుస్తకాలు, సినిమా నెగిటివ్స్, ఫొటోలు, ఆడియోలు, పోస్టర్లు, వివిధ పత్రికల నుంచి సేకరించిన సినిమాల వివరాలు ప్రత్యేకంగా డిజిటీకరణ జరుగుతోంది.

శాసనాల నకళ్లు స్కాన్ చేయడానికి ప్రత్యేక యంత్రాన్ని మనసు ఫౌండేషన్ సొంతంగా రూపొందించుకుంది. తెలంగాణ పురావస్తుశాఖ వద్ద ఉన్న అన్ని శాసనాల నకళ్లను మనసు ఫౌండేషన్ స్కాన్ చేసి వారికి అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖకు సంబంధించిన శాసనాల స్కానింగ్ త్వరలో మొదలవబోతుంది.

2011లో కథానిలయం వెబ్ సైట్ ను మనసు ఫౌండేషన్ ప్రారంభించింది. ఇప్పుడు అందులో లక్షా 40వేల కథల వివరాలు, 75వేల కథలకుపైగా పీడీఎఫ్ లు లభ్యమవుతున్నాయి.

ఈ కార్యక్రమం నిరాటంకంగా జరగడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతోమంది సహకరించారు…సహకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పుస్తకదాతల సహాయసహకారాలకు మనసు ఫౌండేషన్ రుణపడి ఉంటుంది.

మనసు ఫౌండేషన్

తల్లిదండ్రులు న్నం రసింహం, సుబ్బమ్మల పేర్ల మీద మనసు ఫౌండేషన్‌ను 2006లో మన్నం వెంకట్రాయుడు, మన్నం గోపీచంద్, మన్నం చంద్రమౌళి ప్రారంభించారు.

 

2007లో ‘రావిశాస్త్రి రచనాసాగరం‘తో మనసు ఫౌండేషన్ ప్రచురణ కార్యక్రమం మొదలయింది. ఇప్పటివరకు పన్నెండుమంది ప్రముఖ రచయితల సర్వలభ్య రచనల సంకలనాలు, రెండు అనువాద గ్రంధాలు వెలువడ్డాయి. తిలక్, కొసరాజు సర్వలభ్య రచనల సంకలనాలకు పూర్తిస్థాయి సహాయసహకారాలు అందించడం జరిగింది. కె.సభా, తిరుమల రామచంద్రల సమగ్ర రచనల సంకలనాలు త్వరలో వెలువడబోతున్నాయి.

 

2008లో కథానిలయం సహాయ సహకారాలతో పత్రికలు, పుస్తకాల డిజిటలైజేషన్‌ను మనసు ఫౌండేషన్ ప్రారంభించింది. 2010లో సినిమాలకు సంబంధించిన సమాచార సేకరణ, డిజిటీకరణ మొదలైంది. 2013నుంచి హైదరాబాద్, బెంగళూరు, గుంటూర్లలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2018, మార్చి 18న నెల్లూరు జిల్లా కనియంపాడు గ్రామంలో కారా మాస్టారుగారి చేతుల మీదుగా మనసు ఫౌండేషన్ డిజిటైజేషన్ సెంటర్ మొదలైంది. అప్పటినుంచి హైదరాబాద్, గుంటూరు, బెంగళూరులలో స్కానింగ్ కార్యక్రమాలు ఆపివేసి కనియంపాడులోనే పూర్తిస్థాయిలో డిజిటైజేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. 2022 అక్టోబరు నాటికి కోటి పేజీల డిజీటీకరణ పూర్తయింది. 2025 నవంబర్ నాటికి 3కోట్ల పేజీల డిజిటీకరణ జరిగింది.

 

మనసు ఫౌండేషన్ స్కానింగ్ చేస్తున్న వాటిని తెలుగు పుస్తకాలు, పత్రికలు, తాళపత్ర గ్రంథాలు, శాసనాల నకళ్ళు, ఆడియోలు, ఫొటోలు, నెగిటివ్స్ ఉన్నాయి.

 

సినిమాలకు సంబంధించి… సినిమా పత్రికలు, పాటల పుస్తకాలు, సినిమా నెగిటివ్స్, ఫొటోలు, ఆడియోలు, పోస్టర్లు, వివిధ పత్రికల నుంచి సేకరించిన సినిమాల వివరాలు ప్రత్యేకంగా డిజిటీకరణ జరుగుతోంది.

 

శాసనాల నకళ్ళు స్కాన్ చేయడానికి ప్రత్యేక యంత్రాన్ని మనసు ఫౌండేషన్ సొంతంగా రూపొందించుకుంది. తెలంగాణ పురావస్తుశాఖ వద్ద ఉన్న అన్ని శాసనాల నకళ్ళను మనసు ఫౌండేషన్ స్కాన్ చేసి వారికి అందజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖకు సంబంధించిన శాసనాల స్కానింగ్ త్వరలో మొదలవబోతోంది.

 

2011లో కథానిలయం వెబ్‌సైట్‌ను మనసు ఫౌండేషన్ ప్రారంభించింది. ఇప్పుడు అందులో లక్షా 40వేల కథల వివరాలు, 75వేల కథలకుపైగా పీడీఎఫ్‌లు లభ్యమవుతున్నాయి.

 

ఈ కార్యక్రమం నిరాటంకంగా జరగడానికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఎంతోమంది సహకరించారు… సహకరిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పుస్తకదాతల సహాయసహకారాలకు మనసు ఫౌండేషన్ రుణపడి ఉంటుంది.

Our Key Initiatives

The essential efforts shaping
our work and impact.

మా కీలక కార్యక్రమాలు

మన పని మరియు ప్రభావాన్ని రూపొందించే ముఖ్యమైన ప్రయత్నాలు.

PROMOTERS AND SUPPORTERS

The people and partners who strengthen
the mission of MaNaSu Foundation.

Promoters

MaNaSu Foundation is guided by a dedicated group of individuals who believe in preserving Telugu language, culture, and literature. Our promoters include:

  • Family members of Mannam Narasimham & Subbamma, who continue their legacy of service.

  • Literary experts and scholars who provide direction in curation and preservation.

  • Technical and archival specialists who help build advanced digital libraries.

  • Cultural contributors and well-wishers committed to promoting Telugu heritage.

Supporters

Our mission is strengthened by a vibrant community of supporters who contribute in many ways:

  • Volunteers assisting with scanning, cataloging, and data organization.

  • Book donors who share rare books, manuscripts, and magazines for preservation.

  • Institutions and libraries partnering with us to digitize their collections.

  • Financial supporters and well-wishers who sustain our projects and programs.

  • Readers, researchers, and cultural enthusiasts who use and promote our digital archives.

ప్రమోటర్లు మరియు మద్దతుదారులు

MaNaSu ఫౌండేషన్ లక్ష్యాన్ని బలోపేతం చేసే వ్యక్తులు మరియు భాగస్వాములు.

ప్రమోటర్లు

మనసు ఫౌండేషన్ తెలుగు భాష, సంస్కృతి మరియు సాహిత్యాన్ని పరిరక్షించడంలో నమ్మకం ఉన్న అంకితభావంతో కూడిన వ్యక్తుల బృందంచే మార్గనిర్దేశం చేయబడుతుంది. మా ప్రమోటర్లలో వీరు ఉన్నారు:

మన్నం నరసింహం & సుబ్బమ్మ కుటుంబ సభ్యులు, వారు తమ సేవా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

క్యూరేషన్ మరియు సంరక్షణలో దిశానిర్దేశం చేసే సాహిత్య నిపుణులు మరియు పండితులు.

అధునాతన డిజిటల్ లైబ్రరీలను నిర్మించడంలో సహాయపడే సాంకేతిక మరియు ఆర్కైవల్ నిపుణులు.

తెలుగు వారసత్వాన్ని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న సాంస్కృతిక సహకారులు మరియు శ్రేయోభిలాషులు.

మద్దతుదారులు

మా లక్ష్యం అనేక విధాలుగా దోహదపడే శక్తివంతమైన మద్దతుదారుల సంఘం ద్వారా బలోపేతం చేయబడింది:

స్కానింగ్, కేటలాగింగ్ మరియు డేటా ఆర్గనైజేషన్‌లో సహాయం చేసే స్వచ్ఛంద సేవకులు.

అరుదైన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌లు మరియు మ్యాగజైన్‌లను సంరక్షణ కోసం పంచుకునే పుస్తక దాతలు.

సంస్థలు మరియు గ్రంథాలయాలు తమ సేకరణలను డిజిటలైజ్ చేయడానికి మాతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

మా ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను కొనసాగించే ఆర్థిక మద్దతుదారులు మరియు శ్రేయోభిలాషులు.

మా డిజిటల్ ఆర్కైవ్‌లను ఉపయోగించే మరియు ప్రోత్సహించే పాఠకులు, పరిశోధకులు మరియు సాంస్కృతిక ఔత్సాహికులు.

Upcoming Events

Join us in celebrating literature, culture,
and community engagement.

Videos Coverage

A visual record of our work, impact, and
heritage-preservation journey.

Awards

Recognizing our commitment to preserving Telugu
literature and cultural heritage.

OUR CAUSES

We Popular To Provide
Of Experience.

Our Projects

We Popular To Provide
Best Projects.

EXPERT TEAM

Meet Our Volunteer Team.

Testimonials

Voices of appreciation from readers,
donors, and well-wishers.

OUR BLOG

Latest News & Update.